అప్ఘనిస్తాన్‌ బాంబు పేలుడులో 41కి చేరిన మృతుల సంఖ్య

అప్ఘనిస్తాన్‌: మానవబాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 41కి చేరింది. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాబూల్‌లోని ఒక ప్రార్థన మందిరం వద్ద ఈ రోజు ఉదయం మానవబాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.