అంతర్జాతీయం

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం పతాక స్థాయికి..

` ఇరుదేశాల ఘర్షణల్లో అమెరికా ఎంట్రీ ` టెహ్రాన్‌లోని అణుకేంద్రాలపై ట్రంప్‌ సేనల దాడులు ` ఫోర్డో, సంతాజ్‌, ఇస్ఫాహన్‌లపై ‘బీ`2 స్పిరిట్‌’ ద్వారా బంకర్‌ బ్లాస్టర్‌ …

‘హర్మూజ్‌ జలసంధి’ మూసివేత

` ఇరాన్‌ కీలక నిర్ణయం ` అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిచర్యలు ` భద్రతా కౌన్సిల్‌ చేతిలో తుది నిర్ణయం! ` ప్రపంచదేశాలకు తీవ్ర విఘాతం.. భారత్‌ …

భారత్ దెబ్బకు విలవిల… ఒప్పుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని

పాకిస్థాన్‌  (జనంసాక్షి):  ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌  కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తో పాక్‌  పై …

డేంజర్‌లో మీ పాస్‌వర్డ్‌లు.. 16 బిలియన్ల అకౌంట్ల సమాచారం హ్యాకర్ల చేతికి!

డేటా లీక్‌ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది. తాజాగా ఇంటర్నెట్‌ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్‌ వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు …

.భారత్‌, పాక్‌ కాల్పుల విరమణలో నా జోక్యం లేదు

` ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్‌ ` మోడీ వ్యాఖ్యలతో యూ టర్న్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ …

ఎయిర్ ఇండియా కీల‌క ప్ర‌క‌ట‌న‌..అంతర్జాతీయ సర్వీసుల్లో కోత

ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిరిండియా తమ అంతర్జాతీయ వైడ్‌బాడీ విమాన సర్వీసులను జులై మధ్య వరకూ తగ్గించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సుమారు 15 శాతం …

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మాళవాళికి పెనుముప్పే..

` దానికి మద్దతిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు ` జి7 సదస్సులో ప్రధాని మోడీ స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి):ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రధాన …

పాకిస్థాన్‌లో రైలు ట్రాక్‌పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్

పాకిస్థాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌  మరోసారి ప్రమాదానికి గురైంది. సింధ్‌ ప్రావిన్స్‌ లోని జకోబాబాద్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న …

భీక‌రంగా మారిన ఇజ్రాయెల్‌-ఇరాన్ యుద్ధం.. 585 మంది మృతి!

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇవాళ‌ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ …

‘యుద్ధం మొద‌లైంది’.. ఖ‌మేనీ సంచ‌ల‌న పోస్ట్‌!

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ …

తాజావార్తలు