అప్పుల బాధ తట్టుకోలుక ఆత్మహత్య

నల్గొండ: మర్రిగూడ మండలం భీమనపల్లి గ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక చిలువేరు సత్తయ్య(50) ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఎక్కువ కావటంతో తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చలేక క్రిమి స:మౄర మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్‌రెడ్డి తెలిపారు.