అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే

,,జనం సాక్షి ,,చిన్న శంకరం పేట్,, సెప్టెంబర్ 4,, మండలం లోని శాలిపేట్ గ్రామ అభివృద్ధి కై ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి 87.50 లక్షల రూపాయలు నిధులు డ్వాక్రా సంఘాల బిల్డింగు సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురికి కాలువలు మంజూరు చేశారు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్లూరి రాజు ప్రోసిడింగ్ కాపీని శాలిపేట్ సర్పంచ్ సాయం పోచయ్యకు అందజేశారు ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు