అభివృద్ధి లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం గట్టు తేజస్వినిఖిల్.

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం నవంబర్ 11 జనం సాక్షి న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం నిరంతరం కష్టపడే పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ, ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ, అభివృద్ధి పథకం అందాలనే లక్ష్యంతో ఎన్నో రకాల పథకాలని ప్రవేశపెట్టి పేదల పాలిట పెద్దన్నగా ఉన్న కేసీఆర్ ని బి ఆర్ ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించి ఆలేరు నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని మండలంలోని ఇబ్రహీంపూర్, దత్తయిపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించిన బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గత్ తేజస్వి నిఖిల్ ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజనర్సయ్య, సర్పంచులు నాంసాని సత్యనారాయణ, పొగుల ఆంజనేయులు, మంగ్య నాయక్, ఎం పి టి సి గిద్దె కరుణాకర్, ఏ ఎం సి డైరెక్టర్ బుసాని వెంకటేష్,పి ఎ సి ఎస్ డైరెక్టర్ చంద్రమౌళి, మండల యూత్ అధ్యక్షుడు జాలిగం కృష్ణ, బి ఆర్ ఎస్ వి మండలాధ్యక్షుడు సీస భరత్, మాజీ సర్పంచులు సీత నారాయణ, హరి నాయక్, ఉపసర్పంచ్ సీత రాజు సీనియర్ నాయకులు భూక్యా రవీందర్, ఎసబోయిన రాజయ్య, రాఘవా చారి, గుళ్ళని బాలయ్య, ఆంజనేయులు, బాలలింగం, దామోదర్, ఆంజనేయులు, గౌరయ్య, శంకరయ్య, హరిశంకర్ నాయక్, బాలయ్య యూత్ నాయకులు భాను, లక్ష్మణ్, సర్వర్, సతీష్, శ్రీకాంత్, మహేష్, సతీష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.