అమరావతి కోసం ఢల్లీికి పాదయాత్ర

శ్రీకాకుళం,మార్చి9(జనం సాక్షి): అమరావతి రాజధానికోసం కోసం ఢల్లీికి యువకుడి పాదయాత్ర చేపట్టాడు. అమరావతి నుంచి ఢల్లీికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన శేఖర్‌ 41 రోజుల పాటు పాదయాత్ర చేశాడు. ఏపీని కేంద్రం కాపాడాలని, అమరావతిని అభివృద్ధి చేయాలని కోరుతూ మోడీ, పవన్‌ ప్లెక్సీలతో పాదయాత్రగా ఏపీ భవన్‌ చేరుకున్నాడు. ప్రధాని మోడీని కలవాలని శ్రీకాకుళం జిల్లా వాసి శేఖర్‌ ఆరాటపడుతున్నాడు.