*అమ్మవారిని సందర్శించుకున్న: దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, డి ఆర్ ఎం శరత్ చంద్రయాన్*

అలంపూర్ జులై 27 జనం సాక్షి
అలంపూర్ వెలసిన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్, డి ఆర్ ఎం శరత్  చంద్రయాన్ లు బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభం  వేద మంత్రోక్షణ మధ్య స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి  ఆలయ కార్యనిర్వణ అధికారి పురేందర్ తీర్థప్రసాదాలు శేషావస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవాదాయ సిబ్బంది పాల్గొన్నారు….
 
Attachments area