అరుణాచల్ ప్రదేశ్ లో ఆర్మీ జవాన్లపై మెరుపు దాడి..

అరుణాచల్ ప్రదేశ్: ఆర్మీ జవాన్లపై మెరుపు దాడి జరిగింది. తిరప్ జిల్లాలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.