అస్సాంలో కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి..

అస్సాం : కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి చెందిన సంఘటన అస్సాంలోని జోర్హాత్ జిల్లాలో చోటు చేసుకుంది.