ఆందోల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ ప్రచారం

ఆందోల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ ప్రచారం

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని ప్రతి ఓటర్లకు ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు ఆందోల్ మున్సిపాలిటీ పరిధిలో ఐదో వార్డులో మరియు ఆరో వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతూ ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యఅతిథిగా తెలంగాణ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి రాష్ట్ర ఫుడ్స్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి ఆత్మగౌరవ కమిటీ అధ్యక్షులు వీరభద్రరావు ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు