ఆజాద్‌తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ : కేంద్రం మంత్రి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల అంశంతో పాటు, పలు పార్టీ సంబంధిత అంశాలపై కూడా ఆజాద్‌తో సీఎం చర్చించనున్నట్లు సమాచారం.