ఆజాద్తో సమావేశం కానున్న సీఎం కిరణ్ కుమార్
న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛర్జీ గులాంనబీ ఆజాద్తో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమావేశమయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల అంశంతో పాటు, పలు పార్టీ సంబంధిత అంశాలపై కూడా ఆజాద్తో కూడా సీఎం చర్చించనున్నట్లు సమాచారం.