ఆఫ్గాన్‌లో బాంబుల మోత

కాబూల్‌ : అఫ్గాన్‌లో హింసాత్మక ఘటనలు రోజరోజుకి పెరుతున్నాయి. ఏప్రిల్‌లో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 182 మంది మృతిచెందారు.బుధవారం వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడుల్లో పోలీసులు ,ఆరోగ్య కార్యకర్తలు సహా 24 మంది మృతి చెందారు.