ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 

బెంగళూరు : ఆరేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. స్థానిక న్యాయమూర్తి ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించారు.