ఆరోగ్యశ్రీ రోగులను పరామర్శించిన సీఎం

అమలాపురం:తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిసున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అమలాపురం కిమ్స్‌ అసుపత్రిని సందర్శించారు.ఆసుపత్రిలో ఏర్పాటు చేసిని కార్యక్రమంలో పాల్గొని ఆరొగ్యశ్రీ రోగులను పరామర్శించారు.కిమ్స్‌ వైద్య విద్యార్థులతో కాసేపు సీఎం ముచ్చటించారు. అనంతరం ఆయన బండారులంకలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికులతో సమీక్ష జరుపనున్నారు.