ఆర్టీఐ పారదర్శకత కోల్పోయింది

సమాచార హక్కు చట్టం పారదర్శకతను కోల్పోయిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ముగ్గురు ఆర్టీఐ కమిషనర్ల పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్టీఐ కింద సామాన్యులకు సరైన సమాధానాలు రావడం లేదన్నారు. సమాచారం ఇవ్వడంలో ఆలస్యం జరగడం…సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించడమే అన్నారు.