ఆర్థిక సహాయం అందజేత

మోత్కూరు జూలై   జనంసాక్షి : మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన భీమగాని మంజుల అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా
ఈ విషయాన్ని తెలుసుకున్న టీపీసీసి అధికారప్రతినిధి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించి తక్షణ సాయంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం వారి టీమ్ సభ్యులు బాధితులకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో అరె ప్రశాంత్,పాండు గౌడ్,శివ కుమార్,రాజు పాల్గొన్నారు.