ఇందిరా గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

ఇందిరా గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 31 : భారతదేశ ఉక్కు మహిళ, తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కమాన్పూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అధ్యక్షతన ఇందిరా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు, మాజీ ఎంపీపీ కోలేటి మారుతి, మండల కన్వీనర్ ఎస్ఎస్ అన్వర్, నాయకులు రంగు సత్యనారాయణ, ఆడెపు రమేష్, గాండ్ల మోహన్, ఆకుల ఓదెలు, తొగరి అన్నపూర్ణ అశోక్, శివ శంకర్, భద్రపు శంకర్ అప్సర్, కుక్క రవి, భద్రపు శంకర్, చిగురు మొండయ్య, చొప్పరి శేఖర్, జెమిని గౌడ్, వడ్నాల శ్రీనివాస్, కొలిపాక శంకర్, కొంతం శీను, ఇరుగురాల శేఖర్, కోలా నరేందర్, బొంగోని సదన్న, యాదగిరి రాజయ్య, లింగాల కుమార్, గుమ్మడి సతీష్, పిడుగు శంకర్, సయ్యద్ ఇక్బాల్, జక్కుల శ్రీను, ఆర్ష ఎల్లయ్య, దెబ్బేట రాజేష్, దొంతుల సది, శివశంకర్ మాజీ ఎంపిటిసి బొల్లంపల్లి తిరుపతి గౌడ్, ముత్యం తిరుపతి గడ్డం బాపు గడ్డం మధునయ్య, బిల్లు కృష్ణ తో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.