ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులు

ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులు

చండ్రుగొండ, అక్టోబర్ 31(జనంసాక్షి ) దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా మంగళవారం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.