ఇందిరా గాంధీ వర్ధంతి : కొమ్మూరి ప్రశాంత్ ఘన నివాళులు.

జనగామ బ్యూరో (జనంసాక్షి ): జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో వడ్లకొండ PACS డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లెల్ల సిద్దారెడ్డి, ఉడత రవి యాదవ్, మోటే శ్రీనివాస్, మైనార్టీ సెల్ నాయకులు జమాల్ షరీఫ్, జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల సతీష్, బండారు శ్రీనివాస్, తాటి కనుకస్వామి, జనార్దన్ , వడ్లకొండ గ్రామ ఉప సర్పంచ్ గాజే అనిల్ ముదిరాజ్, జనగామ నియోజకవర్గం సోషల్ మీడియా కో కన్వీనర్ నాంపెల్లి అశోక్, లింగాల వెంకట్ రెడ్డి, బైరగొని రఘు గౌడ్,బత్తుల శ్రీను యండి ఆయూబ్, యండి అసిఫ్,అప్పగొని ఎల్లయ్య నామాల రమేష్, నామాల రవి, నమాల ఎలేష్, తదితరులు పాల్గొన్నారు