ఇరన్‌-పాక్‌ సరిహద్దులో మరోసారి భూప్రకంపనలు

టెహ్రాన్‌ , జనంసాక్షి: ఇరాన్‌- పాకిస్తాన్‌ సరిహద్దు మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టల్‌ స్కేలుపై 5.7గా నమోదైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాలో కూడా స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టల్‌ స్కేలుపై తీవ్రత 3.9 గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు భయంతో పరుగులు తీశారు.