ఇస్త్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి అభినందనలు..

న్యూఢిల్లీ : పీఎస్ ఎల్ వీ -27 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇస్త్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ విజయంపై జాతి గర్విస్తోందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.