ఈటీవీ ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రోగ్రాం కు ఎంపికైన ఇనుగుర్తి మహిళలు

కేసముద్రం జనం సాక్షి/
మాహబూబాబాద్ లోని యశోద గార్డెన్ యాంకర్ రవి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఈటీవీ ప్రోగ్రాం కు కేసముద్రం మండలం ఇనుగుర్తి మహిళలు ఎంపికయ్యారు. ఎంపికైనావారిలో గ్రామానికి చెందిన
సింగిరెడ్డి ప్రవళిక, కళ్లెం శీనమ్మ, పొన్నం కవిత , పొన్నం వర్షిత బండారి దివ్య, చెట్టబోయిన శ్రీలత గుగులోతు రాద, ఎడ్ల స్వరూప సింగిరెడ్డి లక్ష్మి , అజ్మీర సక్కుబాయిలు ఉన్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు కార్యక్రమానికి ఎంపిక కావడంపట్ల సదరు మహిళామణులను ప్రముఖులు, పెద్దలు అభినందనలు ఈసందర్బంగా తెలిపారు.