ఈ నెల 12నుంచి పదోతరగతి మూల్యాంకన ప్రారంభం

హైదరాబాద్‌ : ఈ నెల 12నుంచి పదో తరగతి పరిక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలిని ప్రభుత్వం నిర్ణయింది. పదో తరగతి పరీక్షలు ఈ వారంలోనే ముగియనున్నాయి.