ఈ నెల 14నుంచి ఎడ్‌ సెట్‌ కౌన్సెలింగ్‌

మహబుబ్‌నగర్‌: ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ను ఈనెల. 14నుంచి నిర్వహించన్నుట్లు పాలమూరు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి మధుసువన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెదటి రోజు భౌతికశాస్త్రం అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ ఉంటుందని చెప్పారు. విద్యార్థులు హాల్‌టిక్కెట్‌, ర్యాంకు కార్టు, డిగ్రీ ప్రొవిజినల్‌, మార్కుల జాబిత, పదో తరగతి, ఇంటర్‌ మార్కుల మెమో,9 నుంచి డిగ్రీ వరకు ధృవపతాలు, ఆదాయం, కులం, స్థానిక ధృవపత్రాలతో పాటు టీసీలు తీసుకురావాలని అన్నారు