ఈ నెల 14 న ఉపాధి హామీ పనులు ఓపెన్ ఫోరం

న్యూస్.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆర్ధిక సంవత్సరం 01.10.2019 నుంచి 31.03.2022 వరకు జరిగిన పనులకు గాను ఈ నెల 14 తేదీన 13 విడత  ప్రజా వేదిక( ఓపెన్ పొరం)మండల ప్రజా పరిషత్ కార్యాలయం అవరణలో నిర్వహిస్తున్నట్లు ఎంపిడివో శంకరయ్య తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రజా వేదిక కార్యక్రమానికి అధికారులు,ప్రజా ప్రతినిధులు,ఉపాధి హామీ కూలీలు హాజరు కావాలని కోరారు