ఉత్తరాఖండ్ లో భూకంపం

హైదరాబాద్:ఉత్తరాఖండ్ లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కొన్ని సెంకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.1 గా నమోదైందని చమిలి భూకంప కేంద్రం తెలిపింది.