ఉప రాష్ట్రపతి అభ్యర్థిని నేడు ఖరారు చేయనున్న ఎన్డీఏ

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖారారు చేసేందకు ఈ రోజు ఎన్టీఏ నేతలు ఢిల్లీలో భేటీ అవుతున్నారు. పోటీ విషయంలో తర్జనభర్జన పడిన భాజపా నేతలు నిన్న కోర్‌కమీటీ భేటీ నిర్వహించి ఎన్టీఏ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయానికి వచ్చారు. ఎన్టీఏ అభ్యర్థిగా జశ్వంత్‌సింగ్‌ను నిలబెట్టాలని  నిర్ణయానికి వచ్చారు. ఎన్డీఏ అభ్యర్థిగా జశ్వంత్‌సింగ్‌ను నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్టీఏలో విబేధాలు తలెత్తడంతో ఈ సారి అలాంటి పరిస్థితి రాంకుడా నేతలు చర్యలు చేపట్టారు.