ఎదులగూడెం ఉపాధ్యాయుడు నీలిపల్లి పాఠశాలకు డిప్యూటేషన్

మల్దకల్ సెప్టెంబర్ 19 (జనం సాక్షి) మండల పరిధిలోని ఎదులగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఉమేశ్వరయ్య నీలిపల్లి యుపిఎస్ పాఠశాలకు డిప్యూషన్ పై వెళుతున్నట్లు మండల విద్యాధికారి కొండారెడ్డి తెలిపారు.ఎద్దులగూడెం పాఠశాలలో నెల రోజుల నుండి విద్యార్థులు పాఠశాలకు రానందున ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుడు తాత్కాలికంగా పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు.