ఎన్ కౌంటర్ ఘటనపై తమిళనాడు సీఎం అత్యవసర భేటీ

చెన్నై: చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనపై తమిళనాడు సీఎం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.