ఎన్ జేఏసీ చట్టం పై సుప్రీంలో పిటిషన్లు

ఢిల్లీ:జాతీయ న్యాయ నియామకాల సంఘం (ఎన్ జేఏసీ) చట్టం పై సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. పిటిషన్ల విచారణకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ ఆర్ దవే నిరాకరించారు. ఎన్ జేఏసీ ప్యానెల్ లో తాను ఉన్నందను విచారణకు నిరాకరించినట్లు జస్టిస్ దవే తెలిపారు.