ఎన్ జేఏసీ పై నేడు కీలక విచారణ

ఢిల్లీ: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థను తొలగించే వివాదాస్పద జాతీయ న్యాయ నియామకాల సంఘం చట్టంపై సుప్రీంకోర్టులో ఈవాళ విచారణ జరగనుంది. ఈ చట్టాన్ని కేంద్రం నోటిఫై చేసిన రెండు రోజుల తర్వాత కొత్త చట్టం చెల్లుబాటుపై సుప్రీం ధర్మాసనం విచారణ నిర్వహించనుంది.