ఐటిఐ బాసరకు ఎంపికైన విద్యార్థికి కేఎల్ఆర్ ఫౌండేషన్ చేయుత

గరిడేపల్లి, సెప్టెంబర్ 18 (జనం సాక్షి): గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదివి 10 జీపీఏ  సాధించిన విద్యార్థులు గోగుల జీవన్  ఐటీఐ బాసర మొదటి ఫేజ్ లో ఎంపిక అయినందున వారి తల్లిదండ్రులు కి అభినందనలు తెలిపి  కేఎల్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శంకుంతల  రెడ్డి చేతులు మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో బి ఎస్ పి నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్, 6వ వార్డ్ కౌన్సిలర్ సాయి, 9 వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ లలితా భరత్, టీడీపీ జిల్లా పార్లమెంటరి  మెంబర్ ఇంజమూరి  వెంకటయ్య, ఫౌండేషన్ సభ్యులు జింకల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.