ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లు

ఢిల్లీ : పంజాబ్ – ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ నేడు జరగనుంది. ఢిల్లీ వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. మరో మ్యాచ్ లో మంబై జట్టుతో రాజస్థాన్ ఢీకొననుంది. ముంబై వేదికగా రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.