ఐపీఎల్ లో నేటి మ్యాచ్ లు..

ఢిల్లీ :ముంబాయి వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు రాజస్థాన్ – ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కింగ్స్ ఎలవన్ పంజాబ్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. మోహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు జరగనుంది.