కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుండి భారీ చేరికలు*

ఈరోజు తుర్కపల్లి మండలంలోని గంధమల్ల,దయ్యబండా తండా, మాదాపూర్ గ్రామాల నుండి వివిధ పార్టీల నుండి సుమారుగా 3 వందల మంది కార్యకర్తలు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల అయిలయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు తదనంతరం మాట్లాడుతూ ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారాని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మరియు రైతులకు మేలు జరుగుతుందని,ఈ టి.ఆర్.ఎస్,బీజేపీ ప్రభుత్వలలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, తెలంగాణ లో కుటుంబ పాలనతో విసుగుచెందరని ,అలాగే ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా వారి పక్షాన నిలబడి కోట్లాడతానని,రాబోయే కాలంలో ఆలేరు లో కాంగ్రెస్ పార్టీ జెండా వేగురేస్తామని రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీలో చేరి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు…
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనావత్ శంకర్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు ధనావత్ భాస్కర్ నాయక్,మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ ప్రతిభ రాజేష్ నాయక్, మండల ఉపాధ్యక్షులు బొత్తా రాములు, మాజీ సర్పంచ్ ఎలగల వెంకటేష్, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు సోన్నాయిల రఘు, మండల ఎస్టీసెల్ ఉపాధ్యక్షులు  మాడోత్ నవీన్ నాయక్,  గ్రామ శాఖ అధ్యక్షులు ఆవుల అశోక్,నాయకులు ఎల్లేశ్, తిరుపతి, రాజు నాయక్, శ్యాగ బాలరాజు,పనగట్ల సుదర్శన్, ఉపేందర్, రామచందర్,వెంకటేష్, అశోక్,  తదితరులు పాల్గొన్నారు.
Attachments area