కాకినాడ సెజ్‌లో ఇన్సాప్‌ ప్రతినిధి బృందం

తూర్పు గోదావరి: కాకినాడ సెజ్‌ను ఇన్సాప్‌ ప్రతినిధి బృందం సందర్శించింది. కాకినాడ సెజ్‌ భూములను పరిశీలించటాని సెజ్‌ వ్యతిరేక పోరాట సమితి ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఈ బృందం పర్యటిస్తుంది. ఇన్సాప్‌ జనరల్‌ సెక్రటరీ చిత్తరంజన్‌ సింగ్‌ నేతృత్వం వహించారు. దేశంలోని సెజ్‌ ఉద్యమాలన్నింటిని ఒకే గోడుగుకిందికి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నామని, అందరు ఐక్యంగా పోరాడితే సెజ్‌ భూములు తిరిగి స్వాధినం చేసుకోవటం సాధ్యమవుతుందని వారు పిలుపు నిచ్చారు