ముఖ్యాంశాలు

తెలంగాణ పౌర సమాజం తరపున ఎంపీలకు లేఖలు రాస్తాం

ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యక్తికి, విలువలకు మధ్య జరుగుతున్న పోటీ పార్టీ వాళ్లకే ఓటు వేయాలనే నిబంధన ఎక్కడా లేదు విలువలకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఓటు వేయండి జస్టిస్‌ …

జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి హైదరాబాద్‌లో ఘన స్వాగతం

` నేడు పలు వేదికలపై ప్రసంగించనున్న జస్టిస్‌ బీఎస్‌ రెడ్డి ` రాష్ట్ర ఎంపీలతో భేటీ అయ్యే అవకాశం ` తెలంగాణ పౌర సమాజం ఆధ్వర్యంలో రౌండ్‌ …

బీసీ బిల్లులకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు: కేటీఆర్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): బీసీ బిల్లులకు భారత రాష్ట్ర సమితి సంపూర్ణంగా మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. శాసనసభలో పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట …

42 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

` గత ప్రభుత్వంలో తెచ్చిన చట్టమే గుదిబండగా మారింది: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం …

కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింత

` అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ` అనితినీతిని బయపటెపెట్టేందుకు కమిషన్‌ వేశాం ` ఎవరినీ వదలం.. నిర్ణయం తీసుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతామని వెల్లడి ` …

ట్రంప్‌ సుంకాలు చట్టవిరుద్ధం

అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పు ` ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయం ` దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తాం: ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ …

చైనాలో మోదీకి భారతీయుల ఘనస్వాగతం

` ఏడేళ్ల తర్వాత చైనాకు భారత ప్రధాని ` ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్‌కు చేరుకున్న మోదీ బీజింగ్‌(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై …

ప్రతిపక్షనేత అంటే నమోషీ ఎందుకు?

` ప్రజల తరపున సురవరం పోరాడలేదా ` పేదల కోసం తపించిన మహానేత సురవరం ` ఆయన ఆశయాలు కొనసాగించేందకు కృషి ` సురవరం సిద్ధాంతాలు ప్రజలకు …

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌

` కేబినెట్‌ కీలక నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అజారుద్దీన్‌ను ఎంపిక చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. గతంలో …

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చ నేడే

` ప్రకటించిన తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌(జనంసాక్షి): అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి …