కార్గిల్ ఆరవీర సైనికులకు ఘన నివాళ్ళు.

 

మండలంలో ముత్యంపెట్ గ్రామంలొ మంగళవారం పాకిస్థాన్ పై భారత్ సాధించిన కార్గిల్ విజయ గర్వానికి 23 ఏళ్ళు పూర్తి అయినా సందర్భంగా ఈరోజు ముత్యంపెట్ భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో అమరవీరులను స్మరించుకుని కార్గిల్ విజయ దివాస్ సంబరాలను జరుపుకోవడం జరిగింది .
ఇట్టి కార్యక్రమంలో బీజేపీ గ్రామ అధ్యక్షుడు మండలోజి.విజయ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి గొడిసెల. నర్సయ్య, మండల ఉపాధ్యక్షుడు గుర్రపు రాజగౌడ్, bjym మండల సెక్రెటరీ తెడ్డు.వినోద్ మరియు బీజేపీ గ్రామ శాఖ నాయకులు డాక్టర్ శ్రీనివాస్, తక్కళ్ళ. లక్ష్మారెడ్డి,గుగ్గిళ్ల. భూమగౌడ్,మండలోజి.చంద్రయ్య, సబ్బని. హరీష్,మేస్రం. రాజేష్,అంబల్ల.నందం,పెర్కా. రాజశేఖర్,గౌరు.లక్ష్మణ్ ,మ్యాక.గంగ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు