కేంద్రమంత్రి పారికర్ తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ: కేంద్రరక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ తో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ ఎస్ ఎంపీలు, సీఎస్ ల భేటీ ముగిసింది.