కేంద్రము లో    దళితుల పై బహిష్కరణ పై  నిరసిస్తూ  రాష్ట్ర సంక్షేమ శాఖ

పెగడపల్లి మండల కేంద్రము లో    దళితుల పై బహిష్కరణ పై  నిరసిస్తూ  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు  గుజరాత్ లోని బోటాద్ జిల్లా లింబాదియాలో  దళిత మహిళ లు ఆలయంలో కి రాకుండ అగ్ర వర్ణానికి చెందిన ఓ మహిళ అడ్డగించింది, గుడి లోకి  మీ జాతి వారికి ప్రవేశం లేదంటు, దుర్బాష  లాడింది, బాదిత మహిళ
పిర్యాదు మేరకు అగ్ర వర్ణానికి చెందిన మహిళ లపై  కేసు నమోదు చేసిన  పోలీసులు రిమాండ్ కు పంపారు, ఆగ్రహంతో అగ్ర వర్ణానికి చెందిన కొందరు గ్రామంలోని దళితుల పై సామాజిక బహిష్కరణ విదించారు,  దీనిపై నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా లొ  టిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో నిరసన తెలిపారు,   దళితులపై దాడులను ఖండించారు.
ఈ కార్యక్రమంలో  మండల సీనియర్ నాయకులు గోలి సురేందర్ రెడ్డి,  రాష్ట్ర నాయకులు ఇరుగురాల ఆనందం, జిల్లా నాయకులు అరెల్లి లక్ష్మీ రాజం, రాజు ఆంజనేయులు,    మండల   అద్యక్షులు   లోక మల్లారెడ్డి, ప్రదాన కార్యదర్శి బండి వెంకన్న,  మాదారపు కర్ణాకర్ రావు,
మండల యూత్ అద్యక్షులు  సోల్లేటి  సంతోష్
సర్పంచ్ లు మేర్గు శ్రీనివాస్, ఉప్పులంచ లక్ష్మణ్,  మడిగెల తిరుపతి, మాజీ ఏయంసి చైర్మన్ నాగవత్ తిరుపతి నాయక్, ఇరుగురాల అజయ్, మోదుంపల్లి అంజయ్య, గ్రామ శాఖ అద్యక్షులు బోగ లక్ష్మీ నారాయణ,  యం. డి ఇస్లాం మోద్దిన్  యువకులు
తదితరులు పాల్గొన్నారు