కేంద్ర కేబినెట్ ప్రారంభం..

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతనలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.