కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ తో భేటీ సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సికింద్రాబాద్‌లోని మిలిటరీ కంటోన్మెంట్ తరలింపు తదితర అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.