కొక్కిరేణి,జగన్నాథపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన

బీఆర్ఎస్ పార్టీ. పాలేరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి…
ఖమ్మం.తిరుమలాయపాలెం. (అక్టోబర్ 31) జనం సాక్షి. మండల పరిధిలో ని. కొక్కిరెణి, జగన్నాధపురం, మాట్లాడుతూ నన్ను ఎవరు అడగలేదు అది చేయండి,ఇది చేయండి అన్ని,నేనే మీకు ఏది అవసరమో ఆలోచించి,ఆ పనులను మీకు చేశాను.మీరు చూపిస్తున్న ఈ అభిమానాన్ని ప్రేమని కచ్చితంగా నిలబెట్టుకుంటా.గత ఐదు సంవత్సరాల ఎలాగైతే మీతో ఉన్నానో అలాగే మీతోనే,మీలో ఒక్కడిగా ఉంటాను.బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరు ప్రతి ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగండి.మీరందరూ కారు గుర్తు పై ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి.
ఈ గడ్డ మీద పుట్టిన మీ బిడ్డను నన్ను మరో సారి మీరందరు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని, ఘన స్వాగతం పలికి,బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలకు.నేను
ఈ గడ్డ మీద పుట్టిన మీ బిడ్డను, నన్ను మరో సారి మీరందరు.ఆశీర్వదించండి.
మరో 5 సంవత్సరాలు సేవా చేసే అవకాశం కల్పిచగలరు.మీరందరు నా కుటుంబం,నేను కుటుంబ పెద్దగా మీ ప్రతి సమస్యల్లో,కష్ట నష్టాల్లో. మీకు తోడుగా నేను,నా భార్య,నా కుమార్తెలు సేవ చేస్తాము.
లోకల్ మీ బిడ్డ కందాళ
ఎవరో చెప్పే మాయ మాటలు నమ్మకాకండి.
ప్రజలంటే ఎట్లుంటారో ప్రజా బాధలు తెలియనోళ్లు కూడా ఈరోజు ఊర్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నారు.
ఓట్ల ద్వారా బుద్ధి చెప్పండి.
ఎప్పుడూ మీ కంటికి ఎదురుగా మీకు అందుబాటులో ఉంటూ మీ సంక్షేమ కోసం పాటుపడుతున్న వ్యక్తి కందాళనుగెలిపించుకోండి.
పార్టీలకు అతీతంగా సహాయం అందించిన మనిషిని మనం గెలిపించుకుంటే మరొక ఐదు సంవత్సరాలు పేద ప్రజలకు సహాయం అందించే మనిషి మనకు అందుబాటులో ఉంటాడు ఆలోచించుకోండి.
కారు గుర్తుపై ఓటు వేసి కందాళ ఉపేందర్ రెడ్డి. గెలుపించండి..