కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఆప్ బహిష్కృత నేతలు?

ఢిల్లీ: ఆప్ బహిష్కృత నేతలు కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్ ఆధ్వర్యంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తున్నట్లు సమాచారం.