కొప్పూరు గ్రామంలో బిఆర్ఎస్ మమ్మర ప్రచారం

కొప్పూరు గ్రామంలో బిఆర్ఎస్ మమ్మర ప్రచారం

భీమదేవరపల్లి నవంబర్
(08)జనం సాక్షి న్యూస్

అభివృద్ధిని చూసి ఓటు వేయాలి టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబుకు ఓటువేయాలని మండలంలోని కొప్పూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం గ్రామ సర్పంచ్ గద్ద రాజమణి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రచ్చ సంపత్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షులు తో పాటు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామంలో ఇంటింటికి కడప కడప కు ఎన్నికల ప్రచారం మంగళవారం బిఆర్ఎస్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి కడప కడప కు సంక్షేమ పథకాలు వివరించారు టిఆర్ఎస్ ఆదరిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు రాష్ట్రంలో దశాబ్దాలుగా జరగని అభివృద్ధిని కేవలం పదేండ్లలో చేసి చూపించారన్నారు. కారు గుర్తుకే ఓటేసి మన ఎమ్మెల్యే సతీష్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ప్రచారంలో సర్పంచ్ గద్ద రాజమణి,టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రచ్చ సంపత్, మహిళా అధ్యక్షులు చీకట్ల జ్యోతి , మాజీ సర్పంచ్ కొత్తకొండ రాజమౌళి, జనగాని సమ్మయ్య, అంబాల చక్రపాణి, కొమ్ముల రవీందర్, దామర రాజమౌళి, గట్టు చంద్రమౌళి, కొమ్ముల వీరస్వామి, అంబాల బక్కరాజు, గడిపే మొగిలి, కొమ్ముల నాగేష్, కుమారస్వామి,అంకుష్ మహిళలు ఉన్నారు.