కొబ్బరి చెట్లు నాటిన బ్యాంక్ మేనేజర్

మల్దకల్ జూలై 26 (జనంసాక్షి) మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య కార్యాలయం ఆవరణలో మంగళవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గంగాధర్, క్యాషియర్ పరుశరాముడు, టెంకాయ మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో సమైక్య అధ్యక్షురాలు కిష్టమ్మ, ఎపిఎం సాంబశివుడు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు జయన్న, రవికుమార,రాజు,మల్దకల్,బ్యాంక్ సెక్యూరిటీ తుపత్రాల హనుమంతు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.