గణేష్ ఉత్సవాల శాంతియతంగా జరపాలి-సీఐ రామన్

గాంధారి జనంసాక్షి ఆగస్టు 26
 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో వివిధ గ్రామాలలో  గణేష్ ఉత్సవాలు అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని సీఐ రామన్  సూచించారు ఇందులో భాగంగా ప్రతి సంవత్సరంలగే ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకొని పెట్టాలి మరియు డీజే లకు పర్మిషన్ లేదు కాబట్టి పోలీసుల చెప్పిన విధంగా నడుచుకొని పండగను చాలా బాగా ప్రారంభించుకోవాలి అన్నారు ఉత్సవాలలో ఎలాంటి అంతర్యాలు కలుగకుండా జరుపుకోవాలని సీఐ రామన్ అన్నారు ఈ కార్యక్రమంలో మండలాల నుండి యూత్ సభ్యులు మరియు గాంధారి పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు