గద్వాల పట్టణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆలూరు బిలకంటి రాములు శెట్టి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 26 : గద్వాల పట్టణ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆలూరు బిలకంటి రాము. అయన ఎంపిక పట్ల మల్దకల్, గట్టు గద్వాల మండల ఆర్య వైశ్య సంగం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో మహాసభ ఎన్నికల ప్రతినిధి నాగబంది యాదగిరి, గద్వాల జిల్లా వైశ్య అధ్యక్షులు మేడిశెట్టి బాలస్వామి, ఎల్లూరి రామ్మోహన్, బాణాల సునీల్, ఎల్ ఎన్ నరేష్, ఉలిగేపల్లి వీరయ్య, నరహరి శ్రీనివాసులు, త్యాగరాజ్ , బిలకంటి సురేష్, బాణాల వెంకటరమణ, కొండ రాఘవేంద్ర త్యాగరాజు బాణాల బద్రీనాథ్, ఆర్ఆర్ శ్రీనివాసులు, గట్టు సురేష్, చిగుళ్లపల్లి సాయి ప్రకాష్, మురళి, ఇట్యాల వెంకటస్వామి, ఆలంపల్లి ఉరుకుందయ్య, శరత్చంద్ర, బిలకంటి నరేంద్ర, నరహరి తిప్పయ్య, నరహరి హనుమంతయ్య, చిదిరి రాము, గుడుగుంట్ల వెంకటేష్ చిలుకూరు వెంకటేష్, వజ్రాల రవి ప్రకాష్ తదితరులు హర్షం వ్యక్తం చేశా