గొర్రెలకు నట్టల నివారణ మందు వేసిన ఎంపిపి .మాధవి బాల్ రాజ్ గౌడ్

ఎల్లారెడ్డి. 11  జూన్   (జనంసాక్షి)  ఎల్లారెడ్డి మండలం లోని  రుద్రారాం .అల్మాజిపూర్ గ్రామాలలో శనివారం  మత్తమాల  పశు వైద్యురాలు డాక్టర్ అర్చన రెడ్డి తో కలిసి  గొర్రెలలకు మేకలకు  నట్టల నివారణ మందు వేసారు.  అనంతరం   శ్రమ దానం కార్యక్రమంలో పాల్గొని  విధులను శుభ్రం చేసినట్లు తెలిపారు  గ్రామస్తులతో మాట్లాడుతూ   వర్షాకాలం  ఇంటి చుట్టూ పక్కల  పిచ్చి మొక్కలు లేకుండా చూసుకోవాలి అని అన్నారు  స్థానిక మహిళలతో  శ్రమ దాన కార్యక్రమంలో పాల్గొని  విధులను  చీపురుతో  శుబ్రాంగా ఊడ్చరు అనంతరం  గ్రామస్తులతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపారు  ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచులు జంబుక సత్యంఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు  మరియు గ్రామ కార్యదర్శి సిద్ధి రాములు  గ్రామస్తులు పాల్గొన్నారు